Guess The Actress:ఒక్క ముద్దు సన్నివేశం తో సర్వర్ స్థాయి నుండి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈమెని గుర్తుపట్టారా?

Posted by venditeravaartha, March 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess The Actress: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది నటీనటులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్రమంగా ఎదిగిన వారు వారిలో చాలా మంది వెనకకు తిరిగి చూసుకుంటే వాళ్ల జీవితం వాళ్లకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాంటి వారిలో ఒక నటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.కెరియర్ మొదట్లో చాలా తక్కువ స్థాయి పనులు చేసుకుని తర్వాత పై స్థాయికి ఎదిగిన నటులు చాలామంది ఉన్నారు. అలాగే బుల్లితెరద్ ద్వారా వెండితెరపి పరిచయమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ప్రయత్నిస్తున్నారు మరి కొంతమంది వెండితె అవకాశాలు వద్దనుకొని బుల్లితెర పైన సెట్ అయిన వారు ఉన్నారు. బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ షారుఖాన్ విద్యాబాలన్ ఇలా చాలామంది టెలివిజన్లతో పరిచయమయి తర్వాత సినిమా అవకాశాలు అందుకొని స్టార్స్ గా మారిపోయారు ఇప్పుడు మనం మాట్లాడుకునే నటి పేరు సాక్షి తన్వర్.

చిన్నతనంలో ఐఏఎస్ కావాలని కలగన్నారు ఇప్పుడు వెండితెరపై అలరిస్తున్నారు. తన తల కోసం ఐఏఎస్ చదవడానికి ఆమె హోటల్ లో కూడా పనిచేశారు అక్కడ ఇచ్చిన ఒక ఆడిషన్ ఈమె జీవితాన్ని మార్చేసింది 1990లో ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేసి హోటల్లో ట్రైనీగా పనిచేశారు ఆమె మొదటి జీతం 900 రూపాయలుగా ఆ డబ్బుతో ఆమె చీర కొన్నట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 1998లో దూరదర్శన్ లో ఆడిషన్స్ కి వెళ్లి యాంకర్ గా మారింది.

తొలినాలలోనే ఈమె మంచి పేరు సంపాదించింది కహానీ ఘర్ ఘర్ కియి లో పార్వతీ పాత్రలో నటించిన మెప్పించారు ఈ సీరియల్ చాలా రోజులు టెలికాస్ అయింది ఈమె కుటుంబ్,దేవి, సీరియల్స్ లో నటించారు. బడే అచ్చే లగే హై లో నటించిన సాక్షి తన్వర్.. ఈ సీరియల్లో రామ్ కపూర్ తో 17 నిమిషాల నిడివి గల ముద్దు సీన్ లో నటించి అప్పట్లో వివాదంలో కూడా చిక్కుకున్నారు. ఇక షో తర్వాత ఆమెకి అవకాశాలు క్యూ కట్టా అని చెప్పొచ్చు. ఏక్తా కపూర్ కాఫీ హౌస్ మూవీలో బాలీవుడ్లోకి అడుగు పెట్టారు సాక్షి తన్వర్. ఇప్పటివరకు చిన్న చిన్న సీరియల్స్ లో నటించిన ఆమె మొదటిసారి బాలీవుడ్ వెండి ధర మీద అడుగు పెట్టారు. ఈ మూవీస్ పెద్దగా ఆడక పోయినా దంగల్ మూవీ ద్వారా ఈమెకు మంచి పేరు వచ్చింది.

అమీర్ ఖాన్ సరసన దంగల్ మూవీలో నటించింది ఈ మూవీ ఏకంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ తర్వాత సాక్షి తన్వర్ అక్షయ్ కుమార్ తో నటించారు ఆ సినిమా తర్వాత హమీకా గబ్బి తో ఓటీపీ మూవీ మై చిత్రంలో నటించారు ఈ సినిమా మంచి పేరు సంపాదించింది సాక్షి తన్వర్ అత్యధిక పారితోషకం తీసుకునే టెలివిజన్ నటిగా ఎదిగారు. ఒక ఎపిసోడ్కి 1.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని టాక్ ఇప్పుడు సింగిల్ మదర్ గా తన కూతురితో జీవనం సాగిస్తున్నారు సాక్షి తన్వర్. ఒకప్పుడు హోటల్లో ట్రైనీగా పనిచేసి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సాక్షి తన్వర్ మున్ముందు మంచి చిత్రాలతో అలరించాలని కోరుకుందాం.

Tags :
803 views